Wednesday 22 August 2012

పద్యము

1 comments

ధరణీ కంటకులైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి వి
స్ఫురితోదార కుఠారధార గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం
బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేడగా నిచ్చి తా
జిరకీర్తిన్ జమదగ్ని రాముడన మించెం దాపసేంద్రోత్తమా !

పోతన భాగవతము ౨/౧౫౩ 



1 comments:

Ganti Lakshmi Narasimha Murthy said...

పరశురాముడు కార్తవీర్యార్జనుని చంపే దృశ్యం చాలా బాగుంది.-గంటి

Post a Comment